రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉగాది శుభాకాంక్షలు

83చూసినవారు
రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉగాది శుభాకాంక్షలు
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. వ్య‌వ‌సాయ సంవత్స‌రంగా ప‌రిగ‌ణించే ఈ ఉగాది న‌వ వ‌సంతంలో రైతులకు మేలు కలగాలని, ప్ర‌జ‌లంద‌రి కొత్త ఆశయాలు నెర‌వేరి సుఖ‌సంతోషాల‌తో, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని అకాంక్షించారు.

సంబంధిత పోస్ట్