బాధ్యతలు స్వీకరించిన కేతూరి ధర్మ తేజ

64చూసినవారు
బాధ్యతలు స్వీకరించిన కేతూరి ధర్మ తేజ
ఉగాది పర్వదినం సందర్భంగా జూపల్లి కృష్ణారావు తల్లితండ్రుల పేరుమీదగా స్థాపించబడిన రత్నగిరి ఫౌండేషన్ బడుగు బలహీనర్గాలకు ఎన్నో సేవలు, విశిస్టమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్న విషయం అందరికీ విదితమే. ప్రజలకు సేవ చేయాలనే తపన, అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి , సోదరుడు కేతూరి ధర్మతేజ ను ఫౌండేషన్ కన్వీనర్ గా నియమించటం జరిగింది. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్