నేషనల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

58చూసినవారు
నేషనల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి
సుప్రీం కోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర హైకోర్టు సూచనలు మేరకు ఈనెల 28వ తేదీన 7వ జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ఆవరణలో కోర్టులో వేయని వివాదా కేసులు ఉంటే ముందస్తు పిటిషన్స్‌ ఫిర్యాదుగా స్వీకరించి సమన్యాయం అందించుటకు ఈ లోక్‌ అదాలత్‌ మంచి పాత్రను పోషిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్