బీజేపీ నేతల సంబరాలు

84చూసినవారు
నేడు హర్యానా రాష్ట్రంలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజేపీ పార్టీ విజయం సాధించడంతో నారాయణపేటలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సెంటర్ చౌరస్తాలో డోలు వాయిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ. హర్యానాలో మూడవ సారి బిజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యట్రిక్ సాధించిందని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్