గడువులోపు సీఎంఆర్ బియ్యం అందించాలి

555చూసినవారు
గడువులోపు సీఎంఆర్ బియ్యం అందించాలి
మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సీఎంఆర్ బియ్యం అందించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. సమయానికి సీఎంఆర్ బియ్యం అందజేయని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బియ్యం పక్కదారి పట్టిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్