సమస్యాత్మక గ్రామాల్లో కవాతు

554చూసినవారు
ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని సిఐ శివశంకర్ అన్నారు. దామరగిద్ద మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన వత్తుగుండ్ల, కంసాన్ పల్లిలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, ప్రజలు దానిని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పారు. కవాతులో ఎస్సై వసంత సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్