ఎంపీగా గెలిపించండి అభివృద్ధికి కృషి చేస్తా

76చూసినవారు
ఎంపీగా గెలిపించండి అభివృద్ధికి కృషి చేస్తా
తనను ఎంపీగా గెలిపించాలని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి అన్నారు. సోమవారం ధన్వాడ మండలంలోని హనుమాన్ పల్లి, కొండాపూర్, కిష్టాపూర్ గ్రామాలలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్