మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

77చూసినవారు
మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
వనపర్తి జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 9 న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లాలోని వైద్య కళాశాల ప్రక్కనే 602 పడకల వైద్య ఆసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపనకై విచ్చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తలపరిచిన చేశారు. అందుకు గల అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్