కందనూలు గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం: రజిని సాయిచంద్

562చూసినవారు
ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మెడలో బలమైన కండువా పడిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్ పర్సన్ రజిని సాయిచంద్ అన్నారు. బుధవారం వనపర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రవీణ్ కుమార్ సమాజంలో గౌరవ ప్రదమైన స్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం అంటే పార్లమెంట్ లో బలమైన గొంతుకై వినిపించడం ఖాయమని అన్నారు. అందుకే కందనూలు గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని రజిని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్