మే 13న ఎన్నికలలో ప్రతి ఓటరూ కచ్చితంగా ఓటు
వేయాలని వన
పర్తి కలెక్టర్ తే
జస్ నందలాల్ పవార్ ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం జిల్లా కేంద్రంలో
ఓటు హక్కు వినియోగంపై మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్ర
జాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు తన
ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అదనపు కలెక్టర
్ నగేష్, స్వీప్ నోడల్ అధికారి రామ మహేశ్వరరెడ్డి, ఎస్పీ పాల్గొన్నారు.