గురుకుల సీట్లు సాధించిన విద్యార్థినులు

77చూసినవారు
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థినులు
ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలలో వనపర్తి మండలం రాజపేట పెద్దతండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు సీటు సాధించారు. ఈ సందర్భంగా సీటు సాధించిన విద్యార్థులు భార్గవి, సాయిప్రియ, వైష్ణవి, శాంతి, దీపిక లను ప్రధానోపాధ్యాయుడు శనివారం హరిప్రసాద్, ఉపాధ్యాయులు తిరుపతయ్య అభినందనలు తెలిపారు. విద్యార్థులు సీటు సాధించడంతో గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్