మల్లు రవిని అత్యధిక ప్రజలతో గెలిపించాలి: మేఘా రెడ్డి

55చూసినవారు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మార్నింగ్ వాక్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఇంటింటికి తిరుగుతున్న ఆయనకు పట్టణవాసులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్