సీఎం నివాసంలో పాలమూరు నేతల సమావేశం

1052చూసినవారు
సీఎం నివాసంలో పాలమూరు నేతల సమావేశం
మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశము హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం నిర్వహించారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలుపు తదితర విషయాలను చర్చించామన్నారు. రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. భారీ బహిరంగసభకు సోనియాగాంధీని రాహుల్ గాంధి ఆహ్వానించనున్నట్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్