పాలీసెట్ గడువు పెంపు: ప్రిన్సిపాల్ చంద్రశేఖర్

53చూసినవారు
పాలీసెట్ గడువు పెంపు: ప్రిన్సిపాల్ చంద్రశేఖర్
పాలీసెట్-2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకొని విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక బోర్డు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని వనపర్తి జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఈనెల 14 వరకు రూ. 100 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్