వనపర్తి జిల్లా ఎస్పి కార్యాలయంలో ప్రజాపాలన వేడుకలు

64చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ సూపర్డెంట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజోవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాచరిక పాలన దొరల దాష్టకం అంతమైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్