కందుకూరి అడుగుజాడలు!

74చూసినవారు
కందుకూరి అడుగుజాడలు!
కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధిలో జన్మించారు. కందుకూరి జన్మించిన ఇల్లు ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దాన్ని భావితరాల కోసమని పరిశోధన కేంద్రంగా నిర్వహిస్తోంది. సామాజిక దురాచారాలు, అవినీతి అంతానికి పత్రికలు స్థాపించారు. ఇందుకు ఆయన ఇంటినే ముద్రణాలయంగా మార్చారు. ఇప్పటికీ ఆ ఇంట్లో అలనాటి ముద్రణా యంత్రం ఉంది. వ్యవస్థల్లో లోపాలు ప్రజలకు తెలిసేలా పలు నాటకాలూ రచించారు.

సంబంధిత పోస్ట్