కేజ్రీవాల్ సతీమణితో మమతా బెనర్జీ భేటీ

85చూసినవారు
కేజ్రీవాల్ సతీమణితో మమతా బెనర్జీ భేటీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతను కలిశారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు మమత ఢిల్లీకి వెళ్లారు. ఇందులో భాగంగా కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయన సతీమణి సునీతతో భేటీ అయ్యారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్