ఈనెల 23న 'మనం' మూవీ రీరిలీజ్

60చూసినవారు
ఈనెల 23న 'మనం' మూవీ రీరిలీజ్
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మనం' మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 23న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'నువ్వే మా స్ఫూర్తివి. నువ్వే మా ఆర్తివి. తెలుగు వారి గుండెల్లో శాశ్వతమైన కీర్తివి' అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. నాగేశ్వరరావు నటించిన చివరి సినిమాగా 'మనం' నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్