శాంతిఖని గనిపై ఏఐటీయూసీ గేట్ మీటింగ్

71చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో శనివారం ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఏఐటియుసి గేట్ మీటింగ్ కు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యార. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల తమ సంఘం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్