దుర్గామాత ఉత్సవాలలో భక్తిశ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలు

54చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో ప్రతిష్టించిన దుర్గామాత మండపాలలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నైవేద్యాల సమర్పించి తమ మొక్కలు తీర్చుకుంటున్నారు రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. సుభాష్ దుర్గా ఉత్సవా కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్