ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం

65చూసినవారు
బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత బొద్దున శంకరయ్య సహకారంతో గర్భిణులు, బాలింతలు వారి అటెండర్ లకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సతీష్, ట్రస్ట్ సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్