గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి... సీఐ

58చూసినవారు
గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి... సీఐ
గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తాండూర్ సిఐ కుమారస్వామి అన్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండలి నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిమజ్జనాల సమయంలో డీజే పెట్టకూడదన్నారు. సంప్రదాయ పద్ధతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు. ఎస్ఐ అంజన్ కుమార్, నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్