వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలి

76చూసినవారు
వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలి
ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేయాలని ఎంసిపిఐయు నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి నుంచి రోజువారీగా ఎంతో మంది వ్యాపారస్తులు విద్యార్థులు హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తారని పేర్కొన్నారు. కాబట్టి వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్