ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

60చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో ప్రజా పాలన దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి కాళోజీ శాఖ గ్రంధాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఉప్పు గోపి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల అభ్యర్థి బోయిని ప్రసన్నకుమారి తెలంగాణ సాయుధ పోరాటం గురించి సమగ్రంగా వివరించారు.. సాయుధ పోరాటంలో అమరులైన యోధుల గురించి స్మరించుకొని వారి సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్