బదిలీపై వెళ్తున్న అధికారులకు సన్మానం

68చూసినవారు
బదిలీపై వెళ్తున్న అధికారులకు సన్మానం
సాధారణ బదిలీల్లో భాగంగా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బదిలీపై వెళ్తున్న అధికారులను మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత సోమవారం శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్