కన్నెపల్లి మండలoలో ఘనంగా కాక వెంకటస్వామి జయంతి

61చూసినవారు
కన్నెపల్లి మండలoలో ఘనంగా కాక వెంకటస్వామి జయంతి
కన్నె పల్లి మండలంలో కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వెంకట స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వర్గీయ వెంకటస్వామి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆయన అడుగు జాడ ల్లో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉష ప్రవీణ్, తనువుల శంకర్, మాజీ సర్పంచ్ పనస అంజన్న, వెంకటేష్ మరియు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్