హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సేవలను సధ్వినియోగం చేసుకోవాలి

79చూసినవారు
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సేవలను సధ్వినియోగం చేసుకోవాలి
మందమర్రి ఏరియా కాంటాక్ట్ కార్మికులు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సేవలను సధ్వినియోగం చేసుకోవాలని ఏరియా ఎస్ ఓ టు జి ఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మందమరి ఏరియా జిఎం కార్యాలయంలో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆ బ్యాంకు వారు ప్రయోజనాలను పొందాలని వివరించారు. రూ. 20 లక్షల ప్రమాద బీమాపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్