స్పెషల్ క్యాంపెయిన్ 4. 0 ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

72చూసినవారు
స్పెషల్ క్యాంపెయిన్ 4. 0 ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి
బెల్లంపల్లి ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ 4. 0 స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జి. ఎం శ్రీనివాస్ అన్నారు. జిఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ, ఈనెల 16 నుంచి 30 వరకు సన్నాహక కార్యక్రమాలు, అక్టోబర్ 2 నుంచి 31 వరకు అమలు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఏరియాలో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్