తాండూరు: పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీరాములు

52చూసినవారు
తాండూరు: పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీరాములు
పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా తాండూరు మండలానికి చెందిన మాసాడి శ్రీరాములు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈనెల 7న హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, మధుసూదన్లు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్