కార్మికుల వాటా వెంటనే చెల్లించాలి

85చూసినవారు
కార్మికుల వాటా వెంటనే చెల్లించాలి
కార్మికుల హక్కుల పరిరక్షణలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ముందుంటుందని బిఎంఎస్ సంఘం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. మందమర్రి ఏరియా కాసిపేట 2 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి అందులో నుంచి కార్మికులకు 35 శాతం లాభాల వాటాను ఈ సెప్టెంబర్ నెలలోనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్