కార్మిక వర్గానికి జనక్ ప్రసాద్ అందిస్తున్న సేవలు అభినందనీయం

70చూసినవారు
కార్మిక వర్గానికి జనక్ ప్రసాద్ అందిస్తున్న సేవలు అభినందనీయం
రాష్ట్ర కనీస వేతనాల బోర్డు కార్పొరేషన్ చైర్మన్ జనక్ ప్రసాద్ ను మంగళవారం మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలమాల, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఐఎన్టీయుసి నేతగా, వేజ్ బోర్డు సభ్యుడిగా జనక్ ప్రసాద్ సింగరేణి కార్మిక వర్గానికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్