చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్

60చూసినవారు
మంచిర్యాలలోని డీమార్టు ప్రక్కన నివసించే ట్రావెల్స్ యజమాని అబ్దుల్ రహీం ఇంట్లో చోరీకి పాల్పడిన జాదవ్ నర్సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎసిపి ప్రకాష్ తెలిపారు. శనివారం పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుడి వద్ద నుండి రూ. 3, 50, 000 విలువ చేసే ఐదు తులాల బంగారు ఆభరణాలు, సిలెండరును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్