సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

558చూసినవారు
సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ (సిపిఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం శ్రీరాంపూర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రజా వ్యతిరేక చట్టాలతో రైతులు, కార్మిక వర్గాన్ని, పేదలను నట్టేట ముంచిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్