శివ రామాలయంలో గోరింటాకు సంబరాలు

74చూసినవారు
ఆషాఢమాసం పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ కాలనీలో ఉన్న శివ రామాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మహిళ భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఆవరణలో మహిళ భక్తులు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఉల్లాసంగా గడిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆషాడ మాసంలో మహిళలు చేతులకు మైదాకు పెట్టుకోవడం ఆనవాయితీ అని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్