సింగరేణిలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలి

70చూసినవారు
సింగరేణిలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలి
సింగరేణిలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని ఆరోపించారు. ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రావలసిన ప్రయోజనాలు సకాలంలో అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్