వచ్చేనెల 9న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెల్లింపు

62చూసినవారు
వచ్చేనెల 9న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెల్లింపు
రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటాను వచ్చే నెల 9న చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా నుంచి వీసీ ద్వారా సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల జీతంతో పండుగ అడ్వాన్సు ఒక్కొక్కరికి రూ. 25 వేలు కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లింపుపై తక్షణమే విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్