క్వారీ దుర్గాదేవి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

55చూసినవారు
మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎంసీసీ క్వారీలో ఈ నెల 21న జరగనున్న దుర్గాదేవి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్వారీ జాతర ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించారు. జాతరకు పెద్దసంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్