విద్యార్థులతో మట్టితో వినాయక ప్రతిమలు తయారు

73చూసినవారు
విద్యార్థులతో మట్టితో వినాయక ప్రతిమలు తయారు
మంచిర్యాల పట్టణంలోని ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ లో శుక్రవారం ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులతో మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేయించారు. అనంతరం మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. ప్రతి ఇంటిలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజించి ప్రకృతిని కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్