లక్షెటిపేట్ మండల హనుమంతుపల్లి గ్రామానికి చెందిన ఆది భూమయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటీవల అనారోగ్యంతో మరణించగా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.