మనీశ్ సిసోడియాకు దక్కని ఊరట

53చూసినవారు
మనీశ్ సిసోడియాకు దక్కని ఊరట
లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎక్సైజ్ కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియాకు శనివారం కోర్టులో ఊరట లభించలేదు. ఆయన పిటిషన్‌పై తీర్పును కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. గుజరాత్‌లో పార్టీ లోక్‌సభ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సిసోడియా కూడా ఉన్నారు. ఇదే జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్