ట్రోల్స్ పై మనూ భాకర్ కౌంటర్

66చూసినవారు
ట్రోల్స్ పై మనూ భాకర్ కౌంటర్
ఎక్కడికెళ్లినా ఒలింపిక్ మెడల్స్ తీసుకెళ్తున్నారని భారత షూటర్ మనూ భాకర్ పై నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటికి తాజాగా ఆమె కౌంటర్ ఇచ్చారు. 'పారిస్ 2024 ఒలింపిక్స్ లో నేను సాధించిన రెండు కాంస్య పతకాలు భారత్ కు చెందుతాయి. ఏదైనా ఈవెంట్ కు నన్ను పిలిచి, ఈ పతకాలను చూపించమని అడిగితే నేను గర్వంగా చూపిస్తుంటాను. నిర్వాహకులు కూడా మెడల్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంటారు' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్