‘మ‌త్తు వ‌ద‌ల‌రా- 2’ ట్రైల‌ర్ విడుదల (Video)

75చూసినవారు
స్వ‌ర మాంత్రికుడు ఎమ్‌.ఎమ్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహా, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’. ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్