ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

150చూసినవారు
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త అఖినేపల్లి కృష్ణవేణి శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో వారి స్వగృహంలో వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేసి మట్టి ప్రమిదలలో నూనె వేసి దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు ముక్కోటి ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తే ముక్తి లభిస్తుంది అని అన్నారు ఇంట్లో పూజలు నిర్వహించి వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా కుటుంబ సమేతంగా దర్శించి కరోనా నుండి ప్రజలను కాపాడాలని కోరామని తెలిపారు.

ట్యాగ్స్ :