విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్

6219చూసినవారు
మెదక్ జిల్లా మెదక్ మండలం ఆవుసులపల్లి గ్రామంలో భార్య కాపురానికి రావడం లేదని జైల్ సింగ్ 11 కెవి విద్యుత్ స్తంభం ఎక్కి శనివారం హల్చల్ సృష్టించాడు. విద్యుత్ తీగలు తగిలి చెలరేగిన మంటలకు జైల్ సింగ్ కాలుకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. జై సింగ్ గతంలోనూ కొల్చారంలో విద్యుత్ స్తంభం ఎక్కినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్