జాతర మహోత్సవానికి ఆర్థిక సహాయం అందజేసిన బిజెపి నాయకులు

1100చూసినవారు
జాతర మహోత్సవానికి ఆర్థిక సహాయం అందజేసిన బిజెపి నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కొట్టల గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి జాతర మహోత్సవ కార్యక్రమానికి తన వంతు ఆర్థిక సహాయం బీజేపీ నాయకులు వాల్దాస్ రాధ మల్లేష్ గౌడ్ మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులు విష్ణు, గ్రామ పెద్దలు బెంది రమేష్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్