కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్

52చూసినవారు
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే గొప్ప అవకాశం నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ అన్నారు. గుమ్మడిదల కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్