పారిశుధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

81చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 6వ, 7వ వార్డులలో మంగళవారం పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్