కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇచ్చే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కింద అర్హులైన మహిళల ఖాతాలో సబ్సీడి డబ్బు జమ అవుతున్నట్లు మెసేజ్లు వస్తున్నాయి. ఈ మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ కొందరు అర్హులకు మాత్రం మెసేజ్లు రాలేదని గందరగోళపడుతున్నారు. మీకు మెసేజ్ వస్తే కింద కామెంట్ చేయండి.