టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్‌

73చూసినవారు
టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్‌
న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన భారత్‌ జట్టుకు మంత్రి నారా లోకేశ్ చంద్రబాబు అభినందించారు. అద్భుత ప్రతిభను కనబర్చిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ గెలవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్