రాష్ట్రంలో మిశ్రమం. ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడి

60చూసినవారు
రాష్ట్రంలో మిశ్రమం. ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడి
వివిధ సర్వే సంస్థలు శనివారం సాయంత్రం వెల్లడించిఎన ఎగ్జిట్‌ పోల్స్‌లో రాష్ట్రంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని సర్వే సంస్థలు ఎన్‌డిఎ కూటమికి పట్టం కట్టగా, మరికొన్ని వైసిపి మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని పేర్కొన్నాయి. కూటమి గెలుస్తుందని రైజ్, చాణక్య, పయనీర్, కెకె, టౌమ్స్ నౌ తమ సర్వేల్లో చెప్పాయి. వైసీపీ గెలుస్తుందని ఆత్మసాక్షి, ఆరా, పోల్ స్ట్రాటజీ, పొలిటికల్ లాబారేటరీ, జనతా పోల్స్ తమ ఎగ్జిట్ పోల్స్‌లో తెలిపాయి.

సంబంధిత పోస్ట్